కఠిన పర్వతాలు ఎక్కి, వారాల తరబడి నడుస్తూ సరిహద్దులు దాటేస్తున్నారు ఇలా..
అఫ్గానిస్తాన్లో నెలకొన్న మానవీయ సంక్షోభం పట్ల పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో టర్కీ అధికారులు సరిహద్దుల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇక అఫ్గాన్ వలసదారులను, శరణార్థులను దేశంలోకి అనుమతించేది లేదంటూ హెచ్చరిస్తున్నారు. టర్కీలో ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా 40 లక్షల మంది శరణార్థులుండగా వారిలో 36లక్షల మంది సిరియన్లే. బీబీసీ ప్రతినిధి ఓర్లా గ్యురిన్ అందిస్తున్న ప్రత్యేక కథనం.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్-19 మూలం ఎక్కడ? తేల్చడానికి ‘ఇదే చివరి అవకాశం’ - ప్రపంచ ఆరోగ్య సంస్థ
- ఉత్తర, దక్షిణ కొరియా క్షిపణుల రేస్.. ఈ రెండు దేశాలూ ఆయుధాలను ఎందుకు పెంచుకుంటున్నాయి?
- అరుణాచల్ప్రదేశ్లో ఉప రాష్ట్రపతి పర్యటనపై చైనా అభ్యంతరం, ధీటుగా బదులిచ్చిన భారత్
- ‘టాటా’కు ఎయిర్ ఇండియా భారమా? లాభదాయక బేరమా
- రాకేశ్ ఝున్ఝున్వాలా: ఈ షేర్ మార్కెట్ ఇన్వెస్టర్ ఎందుకంత ప్రత్యేకం
- నాగచైతన్యతో విడాకులు.. సమంతపైనే రూమర్లు, విమర్శలు ఎందుకు? వివాహ బంధాన్ని కాపాడే బాధ్యత పూర్తిగా మహిళదేనా?
- ఇంటర్నెట్ ఎందుకు తరచూ మొరాయిస్తోంది, ఇలా జరక్కుండా ఏం చేయాలి
- కశ్మీర్లో భయాందోళనల్లో హిందువులు.. శాంతి, భద్రతలపై ప్రభుత్వానివి ఉత్తి మాటలేనా?
- వీర్ సావర్కర్కు ఆంగ్లేయులు నెలకు 60 రూపాయల పెన్షన్ ఎందుకు ఇచ్చేవారు? బ్రిటిషర్లతో ఆయన కుదుర్చుకున్న ఒప్పందం ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)