పిల్లలు త్వరలోనే కంటిచూపు కోల్పోతారని తెలిసిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఏం చేశారు?
కెనడాకు చెందిన ఎడిత్, సెబాస్టియన్ దంపతులకు నలుగురు పిల్లలు
వారిలో ముగ్గురికి కంటికి జన్యు సంబంధ సమస్య ఉంది.
భవిష్యత్తులో వారు కంటి చూపు కోల్పోతారు.
దీంతో తమ పిల్లలకు ఈ ప్రపంచాన్ని చూపించాలని వారిద్దరు భావించారు.
మరి తర్వాత ఏం చేశారు? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- రోజర్ ఫెదరర్, రఫాల్ నాదల్: ‘ప్రధాన ప్రత్యర్థులు ఇలా భావోద్వేగాలకు గురవుతారని ఎవరైనా అనుకుంటారా?’
- ఝులన్ గోస్వామి: మహిళల వన్ డే ఇంటర్నేషనల్లో అత్యధిక వికెట్లను తీసుకున్న స్టార్ ప్లేయర్కు ఆఖరి మ్యాచ్
- ఆకలిని నియంత్రించే ఆహార పదార్థాలు ఏవి?
- పర్యావరణ మార్పుల వల్ల పట్టణాలు, నగరాల్లోని చెట్లు అంతరించిపోతాయా? - తాజా పరిశోధన ఏం చెబుతోంది
- ముకేశ్ అంబానీ: ఆస్తుల పంపకాల్లో కొడుకులతో సమానంగా కూతురికీ ప్రాధ్యాన్యమిస్తున్నారా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)


