బ్రిటన్ ప్రధాని పీఠంపై మూడో మహిళ: లిజ్ ట్రస్ రాజకీయ ప్రస్థానం ఎలా సాగింది?
బ్రిటన్ ప్రధాని పదవిని చేపట్టే మూడో మహిళగా నిలవనున్నారు లిజ్ ట్రస్.
అధికార కన్జర్వేటివ్ పార్టీలో ఈ పదవి కోసం జరిగిన పోటీలో ఆమె విజేతగా నిలిచారు.
పార్టీ సభ్యుల ఓటింగ్లో లిజ్ ట్రస్... తన ప్రత్యర్థి మాజీ ఆర్థికమంత్రి రిషి సునక్ను 21 వేల ఓట్ల తేడాతో ఓడించారు.
ఇంతకూ ఆమె రాజకీయ ప్రస్థానం ఎలా సాగింది?
బీబీసీ ప్రతినిధి వికీ యంగ్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- నీటి తొట్టెల్లో నత్త గుల్లలతో ముత్యాలు పండిస్తున్న రైతులు..
- ‘మనుషులను బలి తీసుకునే ఫ్యాక్టరీలు’.. వీటి లోపల పరిస్థితులు ఇలా ఉన్నాయి..
- ధోనీ తప్ప ఎవరూ తనకు నేరుగా మెసేజ్ చేయలేదన్న విరాట్ కోహ్లీ.. ఎద్దేవా చేసిన సునీల్ గావస్కర్
- 'నా వయసు 20 ఏళ్లు.. గుండెలో ఇన్ఫెక్షన్ వచ్చింది.. అది బ్లడ్ క్యాన్సర్గా మారుతుందని అనుకోలేదు'
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)