నాలుగు రోజులుగా గడ్డ కట్టించే చలిలోనే తుర్కియే, సిరియా భూకంప బాధితులు
సిరియాలో సంభవించిన ఈ భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 22వేలు దాటింది. ఈ శతాబ్ధంలో ప్రపంచ వ్యాప్తంగా సంభవించిన విపత్తులలో ఇది ఏడవ అతి పెద్ద విధ్వంసంగా చెబుతున్నారు.
కఠిన వాతావరణ పరిస్థితులు, ఎముకలు కొరికే చలి, ఆహారం కూడా దొరకని పరిస్థితుల మధ్య ప్రాణాలు నిలుపుకోవడం కష్టంగా మారింది.
బీబీసీ మిడిల్ ఈస్ట్ ప్రతినిధి ఆనా ఫాస్టర్ తుర్కియేలోని కహ్రమన్మరాష్ నుంచి అందిస్తున్న కథనం..

ఇవి కూడా చదవండి:
- తుర్కియే, సిరియా: 'ఇది భూకంపం... అందరూ దగ్గరికి రండి, కలిసి చనిపోదాం'
- షార్ట్ సెల్లింగ్- కొనకుండానే షేర్లను ఎలా అమ్ముతారు... లాభాలు ఎలా వస్తాయ్
- బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ ISWOTY: అయిదుగురు నామినీలు వీళ్ళే
- నందాదేవి: ఆ సరస్సులో మానవ అస్థికలు, పర్వత పుత్రిక ఉగ్రరూపం... ఏమిటీ కథ?
- భారత్-లో ఇంటర్నెట్ వృద్ధి రేటు ఎందుకు తగ్గిపోయింది-
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)