పేదలకు ఫ్రీగా 5 లక్షల ఆరోగ్య బీమా.. కేంద్రం హెల్త్ కార్డును ఇలా పొందండి
నిరుపేదల కోసం కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఆరోగ్య బీమా పథకం 'ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన' (పీఎంజేఏవై). ఈ పథకం కింద కేంద్రం ఏటా అర్హులైన ప్రతి కుటుంబానికి వైద్య చికిత్సల కోసం రూ.5 లక్షల వరకు సాయం అందిస్తుంది. ఆయుష్మాన్ భారత్ కింద ఈ హెల్త్కార్డు ఎలా పొందాలో ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- బప్పి లహిరి మరణానికి కారణమైన ఈ నిద్ర జబ్బు ఏమిటి? దీన్ని ఎలా గుర్తించాలి?
- ఈ దోశ పూర్తిగా తింటే రూ. 71,000 మీవే
- హిప్పోక్రటిస్ ప్రమాణం ఏంటి? దీనికీ చరక శపథానికీ తేడా ఏంటి?
- గుడ్ మార్నింగ్ ధర్మవరం: ఎమ్మెల్యే కేతిరెడ్డి పర్యటనల్లో ఏం జరుగుతోంది? ప్రజలు ఏమంటున్నారు?
- నిద్రలో కూడా మీ మెదడు మిమ్మల్ని ఎలా కాపాడుతుంది? కొత్త ప్రదేశాల్లో సరిగా నిద్రపట్టకపోవడానికి కారణమేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)
