అమర్నాథ్ యాత్ర: హిందూ ముస్లింల ఐక్యత
అమర్నాథ్ యాత్ర.. చాలా మంది హిందువులు వెళ్లాలనుకొనే తీర్థయాత్ర.
ఈ యాత్ర హిందూ ముస్లింలను ఏకం చేస్తోంది.
"మమ్మల్ని విభజించేది మతం కాదు, రాజకీయ నాయకులు. మేం పేదవాళ్లం, అలా ఆలోచించం" అని అంటున్నారు హిందువులను ఆలయానికి మోసుకెళ్లే ముస్లింలు.
ఇవాళ్టి నుంచి ఈ యాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా.. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ దీన్ని రద్దు చేశారు.
ఇవి కూడా చదవండి:
- భారత సైన్యంలో నేపాలీ మహిళల నియామకంపై వివాదం ఏమిటి?
- లక్షద్వీప్: సినీనటి ఆయేషా సుల్తానాపై దేశద్రోహం కేసు ఎందుకు పెట్టారు?
- డెల్టా ప్లస్: ఈ కోవిడ్-19 కొత్త వేరియంట్కు ప్రపంచం భయపడాల్సిందేనా?
- కరోనావైరస్: గర్భిణులు వ్యాక్సీన్ తీసుకోకూడదా... డాక్టర్లు ఏమంటున్నారు?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- ఇస్రో గూఢచర్యం కేసు: కేరళ పోలీసుల పాత్రపై దర్యాప్తునకు సుప్రీం ఆదేశం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)